కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నిజాంసాగర్ చౌరస్తా ప్రాంతంలో గల కీర్తి హాస్పిటల్ లో జూలై 4 5 6 వ తేదీలలో శనివారం ఆదివారం సోమవారం రోజున ఉదయం 10 గటల నుండి రాత్రి 8 గంటల వరకు రోగులకు ఉచితంగా కన్సల్టేషన్ నిర్వహిస్తున్నామని ఆసుపత్రి నిర్వహకులు తెలిపారు కావున కామారెడ్డి పరిసర ప్రాంత ప్రజలు ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆరోగ్యాన్ని సురక్షితంగా ఉంచుకోవాలని కోరారు.

No comments:
Post a Comment