చిన్న వ్యాపారులు, సాధారణ ప్రజానీకం పై ఎలాంటి భారం పడదని , యూపీఐ చెల్లింపులు ఎప్పటికీ ఉచితంగానే ఉంటాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ప్రజల సందేహాలకు స్పష్టత ఇస్తూ.. చెల్లింపుల చట్టంలోని సెక్షన్ 10 ఏ ను సవరించి మర్చంట్ డిస్కౌంట్ రేట్ నిబంధనలకు చట్ట బద్ధత కల్పిస్తున్నామన్నారు.
ఈ ఎం డీ ఆర్ ఛార్జీలు కేవలం రూ 1.5 కోట్లకు పైగా వార్షిక టర్నోవర్ ఉన్న పెద్ద వ్యాపారులకు , అది కూడా రూ. 2000 పై బడిన లావాదేవీలపై 0.3% నుండి 0.5% వరకు మాత్రమే విధించే ఆలోచన ఉందని ఆమె తెలిపారు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి