IPL మ్యాచ్ లు చూసేందుకు కర్ణాటక MLA లకు 3 టికెట్ల ఉచితంగా ఇచ్చే లా ఒప్పందం కుదిరింది. డిప్యూటీ సీఎం డీకే శివ కుమార్ తో కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్, RCB, డీఎన్ఏ ఈవెంట్ మేనేజ్ మెంట్ ప్రతినిథులు సోమవారం భేటీ అయ్యారు.సుదీర్ఘంగా జరిగిన చర్చల తర్వాత ఒక్కో MLA ku IPL మ్యాచులకు 3 టికెట్లు, ఇంటర్నేషనల్ మ్యాచులకు 2 టికెట్లను ఇవ్వాలని నిర్ణయించారు.తాము వీఐపీ లము అనీ, క్యూ లో నిలబడి ఐపిఎల్ టికెట్టు లు కొనుగోలు చేయలేమని శాసన సభలో MLA లు గత వారం ప్రస్తావించడంతో ఈ విధంగా ఉచిత టికెట్ల ఒప్పందం కుదిరింది.
No comments:
Post a Comment