అంబలి కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి.. బాన్స్వాడ మండలంలోని ఇబ్రహీంపేట్ లో ఏర్పాటు చసిన అంబలి కేంద్రము మరియు చలివేంద్రమును గ్రామస్తులు బాటసారిలు సద్వినియోగం చేసుకోవాలని గ్రామ సర్పంచ్ పార్టీ నాయకుడు ఉద్దర రాజ్ కుమార్ అన్నారు శుక్రవారం ఆయన గ్రామంలో పంచాయతీ కార్యదర్శి నాగరాజు తో కలిసి అంబలి కేంద్రాన్ని ప్రారంభించారు వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజల ఆరోగ్యాన్ని సంరక్షించడానికి ఉచిత అంబలి కేంద్రం మరియు చలివేంద్రమును ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.

No comments:
Post a Comment