సదా శివనగర్ మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో ఆరో తరగతి నుంచి పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఈ నెల 11వ తేదీ నుంచి 25వ తేదీ వరకు సమ్మర్ యాక్టివ్స్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నట్లు ఎంఈఓ యోసెఫ్ తెలిపారు. ఈ శిబిరం లో విద్యార్థులకు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, కంప్యూటర్ బేసిక్స్, ఇండోర్ గేమ్స్, డాన్స్ వంటి కార్యక్రమాలు నేర్పించనున్నట్లు తెలిపారు. ఆసక్తిగల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
No comments:
Post a Comment