సదా శివనగర్ మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో ఆరో తరగతి నుంచి పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఈ నెల 11వ తేదీ నుంచి 25వ తేదీ వరకు సమ్మర్ యాక్టివ్స్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నట్లు ఎంఈఓ యోసెఫ్ తెలిపారు. ఈ శిబిరం లో విద్యార్థులకు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, కంప్యూటర్ బేసిక్స్, ఇండోర్ గేమ్స్, డాన్స్ వంటి కార్యక్రమాలు నేర్పించనున్నట్లు తెలిపారు. ఆసక్తిగల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
Subscribe to:
Post Comments (Atom)
ప్రతి ఇంటికి ఐదు మొక్కలు ఉచితం
44 నర్సరీల నుండి ఉచితంగా మొక్కలు తీసుకెళ్లవచ్చు హెచ్ఎండిఏ అర్బన్ ఫారెస్ట్ డైరెక్టర్ రోహిత్ వెల్లడి.. ప్రతి ఇంటిలో మొక్కలు పెంచడం, పచ్చదనాన్...
-
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నాగారం ప్రాంతంలో గల రాజారాం స్టేడియం లో రేపటి నుండి ఖేలో ఇండియా ఉచిత విలువిద్య శిక్షణా శిబిరం ప్రారంభం కానున్...
-
చిన్న చిన్న ఒళ్ళు నొప్పుల నుండి కీళ్ల సమస్యలు, దీర్ఘ కాలం బాధించే పక్షవాతం వంటి అనారోగ్యాలతో బాధ పడే వారికి , పెద్ద పెద్ద ఆపరేషన్ ల తర్వా...
-
కామారెడ్డి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. మే 2, 3, 4 తేదీలలో శనివారం ఆదివారం సోమవారం రోజున కామారెడ్డి నిజాంసాగర్ చౌరస్తాలో కల ...
No comments:
Post a Comment