శ్రీ సత్యసాయి ప్రాణమిత్ర "ఉచిత టెలి మెడిసిన్" సేవ కోసం ప్రతి శని ,ఆదివారాలలో ఫోన్ ద్వారా అన్ని వ్యాధులకు" ఉచితంగా సలహాలు ,వైద్యము" పొందవచ్చును అని శ్రీ సత్య సాయి సేవ సమితి ,కామారెడ్డి కేంద్రం నిర్వాహకులు తెలిపారు .
"శని , ఆదివారాలలో " ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు.. 080-4717 9797 నంబర్ కు ఫోన్ చేస్తే 24 మంది వైద్యులు అందుబాటులో ఉంటారని ,ఇట్టి సదవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, సంపూర్ణ ఆరోగ్యం కోసం వినియోగించుకోవాలని కోరారు..
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి