Saturday, 2 May 2026

నెల రోజుల పాటు అన్నదానం

 ఎడపల్లి మండల కేంద్రంలోని సాయిబాబా ఆలయంలో వేసవికాలం దృష్ట్యా ఈ నెల రోజులు అన్నదాన కార్యక్రమాన్ని ప్రతిరోజు జరపాలని నిర్ణయించారు. అన్నదాన కార్యక్రమాన్ని ఎడపల్లి గ్రామ సర్పంచ్ కందగట్ల రామచందర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వహకులు వీరమని భక్తులు తదితరులు ఉన్నారు.

ఎడపల్లి పరిసర ప్రాంత ప్రజలు భక్తులు ఈ అన్నదాన కార్యక్రమాన్ని వినియోగించుకోగలరని కోరారు.

No comments:

Post a Comment

ఉచిత కంప్యూటర్ శిక్షణ

 కామారెడ్డి జిల్లా, బాన్సువాడ మండలం లోని బోర్లం గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో మన్నె అనిల్ మిత్ర బృందం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కంప్యూటర్ శిక...