సికింద్రాబాద్ నుండి సిద్దిపేట వెళ్ళే దారిలో ,
రాజీవ్ రహదారి,
శామీర్ పేట్ దాటిన తర్వాత,
వంటిమామిడి విలేజ్ ,
నుండి లక్ష్మక్క పల్లి గ్రామం దగ్గర ఈ హాస్పిటల్ ఉంది.దాదాపు ప్రతీ రోజూ 1200 నుండి 1500 వరకు రోగులు వస్తుంటారు. అన్ని రకాల చికిత్సలు ఉచితంగా చేస్తారు. ఉచిత భోజనం ఉంటుంది. సీఈఓ శ్రీనివాస్ రావు మాట్లాడుతూ చేవెళ్ల మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి గారు, డా యాకయ్య గారి ఆధ్వర్యంలో ఈ హాస్పిటల్ నడుస్తుంది అని తెలిపారు.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి