Tuesday, 31 March 2026

75% ఫీజు మాఫీ@ ఎక్సెల్ సివిల్స్ అకాడమీ.

 ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సివిల్స్ కోచింగ్ కేంద్రంలో 75% ఫీజు ఉచితం /మాఫీ


ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎక్సెల్ సివిల్స్ అకాడమీ యుపిఎస్సి మెరిట్ స్కాలర్షిప్ టెస్టును ఏప్రిల్ 26న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించనున్నట్లు సంస్థ డైరెక్టర్ రాజేంద్ర కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు .ఈ పరీక్షలో ప్రతిభ చూపిన విద్యార్థులకు కోచింగ్ ఫీజులో 75 శాతం వరకు రాయితీ ఇవ్వనున్నట్లు తెలిపారు .తెలుగు రాష్ట్రాల్లో మొదటిసారి రిటైర్డ్ ఐఏఎస్ ,ఐపీఎస్ అధికారుల పర్యవేక్షణలో ఈ అకాడమీ ని నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు .

పూర్తి వివరాలకు 91004 33442 మరియు 91004 33445,www.Excel academy.com వెబ్ సైట్ ను సందర్శించాలని సూచించారు.

No comments:

Post a Comment

మైనారిటీలకు సివిల్స్ ఉచిత శిక్షణ

 సివిల్స్ పరీక్షకు సన్నద్ధమయ్యే మైనారిటీ అభ్యర్థులకు ఎమ్మెస్ అకాడమీ హైదరాబాద్ వారు ఉచిత శిక్షణ అందించనున్నట్లు మైనారిటీ సంఘం నాయకుడు యాకూబ్ ...