Saturday, 6 June 2026

ముగిసిన ఉచిత వేసవి శిక్షణ శిబిరం

 కామారెడ్డి జిల్లాలోని గర్గోలు గ్రామంలో పీపుల్ ఫర్ ఇండియా ఎన్జీవో ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వేసవి శిక్షణ శిబిరం శుక్రవారం ముగిసింది శిక్షణ పొందిన వారికి ద్రోపత్రాలను సంస్థ ఉపాధ్యక్షుడు అరవింద్ అందించారు విద్యార్థినిలకు ఐదు కుట్టుమిషన్లు మగ్గం పరికరాలు దివ్యాంగులకు వీల్ చైర్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సిడిపిఓ స్రవంతి ఎన్జీవో అందిస్తున్న సేవలను అభినందించాలి కార్యక్రమంలో ఏసీజీ బలరాం ఎంఈవోలు ఎల్లయ్య ఆనందరావు శిక్షకులు నవీన్ చైతన్య లావణ్య తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

మైనారిటీలకు సివిల్స్ ఉచిత శిక్షణ

 సివిల్స్ పరీక్షకు సన్నద్ధమయ్యే మైనారిటీ అభ్యర్థులకు ఎమ్మెస్ అకాడమీ హైదరాబాద్ వారు ఉచిత శిక్షణ అందించనున్నట్లు మైనారిటీ సంఘం నాయకుడు యాకూబ్ ...