నిజామాబాద్ నగరంలోని గిరిరాజ్ ప్రభుత్వ కళాశాలలో టాస్క్ మరియు కెరియర్ గైడెన్స్ విభాగాల సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం ఉదయం 9:30 గంటలకు మెగా ఉద్యోగమేల నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ రామ్మోహన్ రెడ్డి గారు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రముఖ కంపెనీల ప్రతినిధులు పాల్గొని ఐటి ఎనేబుల్ సర్వీసెస్, బ్యాంకింగ్, బిపిఓ తదితర ఉద్యోగాలకు అర్హులను ఎంపిక చేస్తారని అన్నారు. 2022 నుంచి 2026 వరకు డిగ్రీ ఉత్తీర్ణులైన ,ప్రస్తుతం డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు అర్హులు అని అన్నారు. పూర్తి వివరాలకు 9059344379 మరియు 9191559027 నెంబర్లలో సంప్రదించాలని సూచించారు.
Subscribe to:
Post Comments (Atom)
నృత్యంలో ఉచిత శిక్షణ
నిజామాబాద్ నగరానికి చెందిన సాయి రవళి ఉచితంగా నాట్య శిక్షణ ఇస్తూ అందరి మన్ననలు అందుకుంటున్నారు. మలేషియా, సింగపూర్, దుబాయ్, శ్రీలంక తదితర దేశ...
-
ఫర్నిచర్ తయారీలో ఉచిత శిక్షణ మరియు ఉపాధి కల్పన జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఆధ్వర్యంలో ఫర్నిచర్ తయారీలో ఉచిత శిక్షణ మరియు ఉపాధి కల్పించన...
-
డిచ్పల్లి SBI ఉచిత గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా కేంద్రం .. 08461-295428 ఈ నెల ఆఖరు వరకు దరఖాస్తుల స్వీకరణ.. ఏప్రిల్ 1 నుంచి స్వయం ఉపాధి కోర...
-
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ .. ప్రస్తుతం ఇది ప్రతి రంగము లో కీలకంగా మారింది. ఏఐ ప్రవేశంతో పని విధానాలలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దీనిత...
No comments:
Post a Comment