Showing posts with label ఫ్రీ వీసాలు. Show all posts
Showing posts with label ఫ్రీ వీసాలు. Show all posts

Saturday, 6 June 2026

మరోసారి 300 మందికి ఉచిత వీసాలు

 యూఏఈ లోని ADNH, స్థానిక GTM సంస్థల ఆధ్వర్యంలో రిక్రూట్మెంట్ మేళా.. జూన్ 12 న సిరిసిల్ల, జగిత్యాలల్లో,13 న నిజామాబాద్, ఆర్మూర్ లలో ఇంటర్వ్యూ ల నిర్వహణ.

యూఏఈ లో ఉపాధి పొందాలనుకునే వలస కార్మికులకు మరోసారి ఉచిత వీసాలను ఇప్పించేందుకు యూఏఈ కి చెందిన ADNH, మన దేశానికి చెందిన GTM సంస్థలు ఇంటర్వ్యూ ద్వారా రిక్రూట్ మెంట్ చేసుకునేందుకు సన్నాహాలు చేస్తున్నాయి.క్లీనింగ్ విభాగంలో 300 మందికి ఉచిత వీసాలు ఇచ్చేందుకు ఈ నెల 12 తేదీ న సిరిసిల్ల, జగిత్యాలల్లో,13 న నిజామాబాద్ ఆర్మూర్ లలో ఇంటర్వ్యూ లను నిర్వహించనున్నారు.21 ఏళ్ల వయసు నిండి 40 సంవత్సరాలలోపు వారు ఈ ఇంటర్వ్యూలకు అర్హులు.

ఎంపికైన వారికి "ఉచితంగా వీసాలు "ఇచ్చి విమానం ఛార్జీలను సైతం కంపెనీ యే భరించనుంది. భారత కరెన్సీలో నెలకు 24 వేల రూపాయలు వేతనం చెల్లిస్తూ,నివాసం,భోజనం సదుపాయాలను ADNH కంపెనీ కల్పిస్తుంది.

వివరాల కోసం .. క్రింది ఫోన్ నెంబర్లలో సంప్రదించాలి.

సిరిసిల్ల 83320 17122, జగిత్యాల 83320 42299, నిజామాబాద్ 86868 60999 , ఆర్మూర్ 83320 13999 నంబర్ లలో సంప్రదించాలని తెలిపారు.

ఈ సందర్భంగా GTM సంస్థ చైర్మన్ సతీష్ రావు మాట్లాడుతూ ఉచిత వీసాలు అందించే అవకాశం తమకు రావడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. వలస వెళ్ళే వారిపై నయాపైసా భారం పడకుండా అన్ని వసతులు ఉచితంగా కల్పించడం తమ ప్రత్యేకత అని అన్నారు.నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు..

Saturday, 16 May 2026

యూఏఈ లో ఉద్యోగాలకు ఉచిత వీసాలు

 అబుదాబి కేంద్రంగా పనిచేస్తున్న ఏడిఎన్హెచ్ కంపెనీ మన రాష్ట్రంలోని జిటిఎం సంస్థలు సంయుక్తంగా యూఏఈ లో ఆఫీస్ బాయ్ వెయిటర్ డ్రైవర్ పోస్టులకు ఉచితంగా వీసాలు జారీ చేయనున్నాయి ఈనెల 19న జీటీఎం సంస్థ బ్రాంచీలు ఉన్న సికింద్రాబాద్ నిజామాబాద్ ఆర్మూర్ జగిత్యాల సిరిసిల్లలో ఇంటర్వ్యూలను నిర్వహించనున్నారు. 23 నుంచి 40 ఏళ్ల లోపు వారు ఉద్యోగాలకు అర్హులని జీత సంస్థ చైర్మన్ సతీష్ రావు ప్రతినిధులు తెలిపారు ఈసీఎన్ఆర్ పాస్పోర్ట్ కలిగి ఉండడంతో పాటు బేసిక్ ఇంగ్లీష్ మాట్లాడడం వచ్చి ఉండాలని ఒంటిపై పచ్చబొట్లు టాటూస్ లాంటివి ఉండకూడదని పేర్కొన్నారు ఆఫీస్ బాయ్ లకు నెలకు 26 వేల రూపాయలు వెయిటర్ లకు 30 వేల రూపాయలు హెవీ డ్రైవర్ కు 62000 లైట్ డ్రైవర్లకు 45 వేల వేతనం ఉంటుందని తెలిపారు అయ్యా ఉద్యోగాలకు ఉచిత వసతి భోజన సదుపాయాలు ఉంటాయని వివరించారు ఉచితంగా వీసాలు జారీ చేయడంతో పాటు యూఏఈ కి వెళ్లడానికి విమాన చార్జీలను సైతం కంపెనీ భరించనున్నదని పేర్కొన్నారు పూర్తి వివరాల కోసం సికింద్రాబాద్ 8332052299 నిజామాబాద్ 86868 60999 ఆర్మూర్ 83320 1399 9, జగిత్యాల 8332042299 సిరిసిల్ల 93916 61522 నెంబర్లలో సంప్రదించాలని సూచించారు.

Tuesday, 28 April 2026

ఉచిత వీసాలకు ఇంటర్వ్యూ మేళ

 యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో క్లీనింగ్ విభాగంలో విస్తృతమైన ఉపాధి కల్పిస్తున్న ఏడీఎన్ హెచ, మరియు జిటిఎం సంస్థలు మరొకసారి ఉచిత వీసాలు జారీ చేయడానికి విస్తృతమైన ఏర్పాటు చేస్తున్నాయి. ఇంటర్వ్యూలు నిర్వహించి ఉపాధికి అవసరమైన మీసాలను ఉచితంగా జారీ చేస్తారు.

ఇప్పటివరకు తెలంగాణ జిల్లాల వలస కార్మికుల వారికి అవకాశం కల్పించిన ఈ సంస్థలు ఇప్పుడు కర్ణాటక ఆంధ్రప్రదేశ్ యువత కూడా అవకాశం కల్పించడానికి నిర్వహించాయి.

ఏప్రిల్ 30 , మే ఒకటవ తేదీన ఈ రెండు సంస్థలు సంయుక్తంగా ఐదు చోట్ల ఇంటర్వ్యూలు నిర్వహించనున్నాయి. మన భారతీయ కరెన్సీలో నెలకు 24 వేల రూపాయల జీతంతో పాటు ఉచిత భోజనం, ఉచిత వసతి కల్పిస్తాయి.

ఉచిత వేశారు కల్పి జారీ చేయడంతో పాటు ఎంపికైన వారిని యూఏఈ తరలించడానికి విమాన చార్జీలను కూడా ఈ సంస్థలే భరించనున్నాయి.

ఈ నెల 30న సిరిసిల్ల జగిత్యాల సికింద్రాబాద్ లలో, మే 1 న నిజామాబాద్ ఆర్మూర్లతో పాటు సికింద్రాబాద్లోని జిటిఏ సంస్థ కార్యాలయంలో ఇంటర్వ్యూలో నిర్వహించనున్నట్లు ఆ సంస్థ చైర్మన్ సతీష్ వెల్లడించారు. ఈసీఎన్ఆర్ పాస్పోర్ట్ కలిగిన అభ్యర్థులు బేసిక్ ఇంగ్లీష్ మాట్లాడడం వచ్చి ఉండాలి అన్నారు. 

ఇతర వివరాల కోసం జిటిఎం సంస్థ బ్రాంచీలైన 

సిరిసిల్ల..83320 17122 ,జగిత్యాల..83320 42299, ఆర్మూర్..83320 13999, నిజామాబాద్ .. 86868 60999, సికింద్రాబాద్..83320 52299 నంబర్ల లో సంప్రదించాలని సూచించారు.


మైనారిటీలకు సివిల్స్ ఉచిత శిక్షణ

 సివిల్స్ పరీక్షకు సన్నద్ధమయ్యే మైనారిటీ అభ్యర్థులకు ఎమ్మెస్ అకాడమీ హైదరాబాద్ వారు ఉచిత శిక్షణ అందించనున్నట్లు మైనారిటీ సంఘం నాయకుడు యాకూబ్ ...