అబుదాబి కేంద్రంగా పనిచేస్తున్న ఏడిఎన్హెచ్ కంపెనీ మన రాష్ట్రంలోని జిటిఎం సంస్థలు సంయుక్తంగా యూఏఈ లో ఆఫీస్ బాయ్ వెయిటర్ డ్రైవర్ పోస్టులకు ఉచితంగా వీసాలు జారీ చేయనున్నాయి ఈనెల 19న జీటీఎం సంస్థ బ్రాంచీలు ఉన్న సికింద్రాబాద్ నిజామాబాద్ ఆర్మూర్ జగిత్యాల సిరిసిల్లలో ఇంటర్వ్యూలను నిర్వహించనున్నారు. 23 నుంచి 40 ఏళ్ల లోపు వారు ఉద్యోగాలకు అర్హులని జీత సంస్థ చైర్మన్ సతీష్ రావు ప్రతినిధులు తెలిపారు ఈసీఎన్ఆర్ పాస్పోర్ట్ కలిగి ఉండడంతో పాటు బేసిక్ ఇంగ్లీష్ మాట్లాడడం వచ్చి ఉండాలని ఒంటిపై పచ్చబొట్లు టాటూస్ లాంటివి ఉండకూడదని పేర్కొన్నారు ఆఫీస్ బాయ్ లకు నెలకు 26 వేల రూపాయలు వెయిటర్ లకు 30 వేల రూపాయలు హెవీ డ్రైవర్ కు 62000 లైట్ డ్రైవర్లకు 45 వేల వేతనం ఉంటుందని తెలిపారు అయ్యా ఉద్యోగాలకు ఉచిత వసతి భోజన సదుపాయాలు ఉంటాయని వివరించారు ఉచితంగా వీసాలు జారీ చేయడంతో పాటు యూఏఈ కి వెళ్లడానికి విమాన చార్జీలను సైతం కంపెనీ భరించనున్నదని పేర్కొన్నారు పూర్తి వివరాల కోసం సికింద్రాబాద్ 8332052299 నిజామాబాద్ 86868 60999 ఆర్మూర్ 83320 1399 9, జగిత్యాల 8332042299 సిరిసిల్ల 93916 61522 నెంబర్లలో సంప్రదించాలని సూచించారు.
Subscribe to:
Post Comments (Atom)
మైనారిటీలకు సివిల్స్ ఉచిత శిక్షణ
సివిల్స్ పరీక్షకు సన్నద్ధమయ్యే మైనారిటీ అభ్యర్థులకు ఎమ్మెస్ అకాడమీ హైదరాబాద్ వారు ఉచిత శిక్షణ అందించనున్నట్లు మైనారిటీ సంఘం నాయకుడు యాకూబ్ ...
-
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నాగారం ప్రాంతంలో గల రాజారాం స్టేడియం లో రేపటి నుండి ఖేలో ఇండియా ఉచిత విలువిద్య శిక్షణా శిబిరం ప్రారంభం కానున్...
-
కామారెడ్డి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. మే 2, 3, 4 తేదీలలో శనివారం ఆదివారం సోమవారం రోజున కామారెడ్డి నిజాంసాగర్ చౌరస్తాలో కల ...
-
చిన్న చిన్న ఒళ్ళు నొప్పుల నుండి కీళ్ల సమస్యలు, దీర్ఘ కాలం బాధించే పక్షవాతం వంటి అనారోగ్యాలతో బాధ పడే వారికి , పెద్ద పెద్ద ఆపరేషన్ ల తర్వా...
No comments:
Post a Comment