Wednesday, 6 May 2026

వేసవిలో క్రీడా శిబిరాలు

 వేసవి సెలవులలో విద్యార్థులు సమయాన్ని వృధా చేసుకోకుండా ప్రభుత్వం ఏటా వేసవి శిక్షణ శిబిరాలు నిర్వహిస్తుంది. అందులో భాగంగా మే నుంచి వివిధ క్రీడలలో ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు జిల్లా యువజన క్రీడల శాఖ సిద్ధమైంది. ఇందుకోసం ఆయా మండలాలలో క్రీడలలో నైపుణ్యం కలిగిన వారిని శిక్షకులుగా నియమించింది. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా 10 క్యాంపులు రూరల్ ప్రాంతాలలో, 10 క్యాంపులు అర్బన్ ప్రాంతాలలో నిర్వహిస్తున్నారు. ఇందులో సుమా రు 20 రకాల క్రీడలు నిర్వహించుకునే వీలు ఉండగా ఒక్కో క్రీడా నిర్వహణ కోసం ప్రభుత్వం రూరల్ ప్రాంతాలలో 5000 అర్బన్ ప్రాంతాలలో 7500 చొప్పున శిక్షకులకు ఇవ్వనున్నది. మే ఒకటి నుంచి జూన్ 7 వరకు ఈ శిబిరాలను వహించండి నిర్వహించనున్నారు. 

అర్బన్ లో నిర్వహించే క్రీడలకు మాత్రమే ఫీజు.. రూరల్ ప్రాంతంలో ఉచితం..

 అర్బన్ ప్రాంతాలలో క్రీడాకారుల నుంచి ఒక్కో క్రీడకు ఒక్కో రకమైన ఫీజు  చెల్లించాల్సి ఉంది. అదే రూరల్ ప్రాంతంలో క్రీడలకు ఎలాంటి ఫీజు లేకుండానే ఉచితంగా పాల్గొనే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. పని క్రీడలలో అతనిటిక్స్ క్రీడాకారుడు 400 రూపాయలు చొప్పున బాస్కెట్బాల్కు 400 రూపాయలు బ్యాడ్మింటన్ కు వెయ్యి రూపాయలు క్రికెట్ 700 టేబుల్ టెన్నిస్ 700, స్కేటింగ్ స్విమ్మింగ్ టెన్నిస్ కు ఎనిమిది వందల రూపాయల చొప్పున ఫీజు నిర్ణయించారు..

రూరల్ ప్రాంతాలలోని శిబిరాలకు వారికి ఉచితంగా శిక్షణ ఇస్తారు.

No comments:

Post a Comment

వేసవిలో క్రీడా శిబిరాలు

 వేసవి సెలవులలో విద్యార్థులు సమయాన్ని వృధా చేసుకోకుండా ప్రభుత్వం ఏటా వేసవి శిక్షణ శిబిరాలు నిర్వహిస్తుంది. అందులో భాగంగా మే నుంచి వివిధ క్రీ...