యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం జలాల్పురం లోని స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థలు తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభవృద్ధి శాఖ ఆధ్వర్యంలో పలు స్వయం ఉపాధి సాంకేతిక కోర్సులలో ఉచిత శిక్షణ ఇస్తున్నామని సంస్థ చైర్మన్ ఎన్ కిషోర్ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలు తెలిపారు రెండు నెలల కాల పరిమితి గల అకౌంట్స్ అసిస్టెంట్ టాలీ ప్రైమ్ కోర్సు కు బీకాం విద్యార్హత మరియు డేటా ఎంట్రీ ఆపరేటర్ డిజిటల్ మిత్ర కోర్సు కు ఇంటర్మీడియట్ పాస్ అయ ఉండి అభ్యర్థులు 18 నుండి 30 సంవత్సరాల మధ్య వయ ఉండాలన్నారు ఆరు నెలల కాలపరిమితి కలిగిన ఎలక్ట్రిషన్ అండ్ సోలార్ ఇన్స్టాలేషన్ కోర్స్ కు ఐటిఐ విద్యార్హత కంప్యూటర్ హార్డ్వేర్ సిసిటీవీ సెల్ ఫన్ రిపేరింగ్ కోర్సుకు ఎస్ఎస్సి పాస్ టైలరింగ్ ఎంబ్రాయిడరీ జర్దోజి కువైట కువైట్ బ్యాగులు తయారీ కోరుసుక ఎనిమిదవ తరగతి పాస్ అయి ఉండాలని పేర్కొన్నారు పై కోర్సులకు అభ్యర్థులు 18 నుండి 25 మధ్య వయసు ఉండాలంటే తెలిపారు ఆసక్తి కలిగిన యువతీ యువకులు తమ విద్యార్హతల సర్టిఫికెట్లు ఆధార్ కుల పత్రం ఫోటోలతో ఈ నెల 18 లోపు సంస్థలు హాజరు కావాలని తెలిపారు.
Subscribe to:
Post Comments (Atom)
ప్రతి ఇంటికి ఐదు మొక్కలు ఉచితం
44 నర్సరీల నుండి ఉచితంగా మొక్కలు తీసుకెళ్లవచ్చు హెచ్ఎండిఏ అర్బన్ ఫారెస్ట్ డైరెక్టర్ రోహిత్ వెల్లడి.. ప్రతి ఇంటిలో మొక్కలు పెంచడం, పచ్చదనాన్...
-
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నాగారం ప్రాంతంలో గల రాజారాం స్టేడియం లో రేపటి నుండి ఖేలో ఇండియా ఉచిత విలువిద్య శిక్షణా శిబిరం ప్రారంభం కానున్...
-
చిన్న చిన్న ఒళ్ళు నొప్పుల నుండి కీళ్ల సమస్యలు, దీర్ఘ కాలం బాధించే పక్షవాతం వంటి అనారోగ్యాలతో బాధ పడే వారికి , పెద్ద పెద్ద ఆపరేషన్ ల తర్వా...
-
కామారెడ్డి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. మే 2, 3, 4 తేదీలలో శనివారం ఆదివారం సోమవారం రోజున కామారెడ్డి నిజాంసాగర్ చౌరస్తాలో కల ...
No comments:
Post a Comment