రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం జలాల్పూర్ లోని స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థలు తెలుగు రాష్ట్రాల యువతకు వివిధ కోర్సులలో ఉచిత భోజన వసతితో కూడిన శిక్షణ అందిస్తున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది శిక్షణ పూర్తి చేసిన వారికి ఉద్యోగ అవకాశం కూడా కల్పిస్తామని తెలిపింది అకౌంట్స్ అసిస్టెంట్స్ డైలీ ప్రైమ్ బేసిక్ కంప్యూటర్ హార్డ్వేర్ కంప్యూటర్ అడ్వాన్స్ వెల్డింగ్ ఆటోమొబైల్ టీవీ టూ వీలర్ సర్వీస్ టెక్నీషియన్ కోర్సుల్లో నిరుద్యోగ యువతకు శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నది ఈనెల 27న ఒరిజినల్ సర్టిఫికెట్లు జిరాక్స్ కాపీలు ఆధార్ కార్డు కుల దృవీకరణ పత్రం పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతో సంస్థకు నేరుగా హాజరు కావాలని సూచించింది పూర్తి వివరాలకు 9133 908000 మరియు 9133 90 811 1మరియు 9133 908222 మరియు 9948 466 11 1 నెంబర్ లలో సంప్రదించాలని కోరింది
Subscribe to:
Post Comments (Atom)
ప్రతి ఇంటికి ఐదు మొక్కలు ఉచితం
44 నర్సరీల నుండి ఉచితంగా మొక్కలు తీసుకెళ్లవచ్చు హెచ్ఎండిఏ అర్బన్ ఫారెస్ట్ డైరెక్టర్ రోహిత్ వెల్లడి.. ప్రతి ఇంటిలో మొక్కలు పెంచడం, పచ్చదనాన్...
-
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నాగారం ప్రాంతంలో గల రాజారాం స్టేడియం లో రేపటి నుండి ఖేలో ఇండియా ఉచిత విలువిద్య శిక్షణా శిబిరం ప్రారంభం కానున్...
-
చిన్న చిన్న ఒళ్ళు నొప్పుల నుండి కీళ్ల సమస్యలు, దీర్ఘ కాలం బాధించే పక్షవాతం వంటి అనారోగ్యాలతో బాధ పడే వారికి , పెద్ద పెద్ద ఆపరేషన్ ల తర్వా...
-
కామారెడ్డి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. మే 2, 3, 4 తేదీలలో శనివారం ఆదివారం సోమవారం రోజున కామారెడ్డి నిజాంసాగర్ చౌరస్తాలో కల ...
No comments:
Post a Comment