శ్రీ సత్యసాయి ప్రాణమిత్ర ఉచిత టెలి మెడిసిన్ సేవ కోసం ప్రతి శని ,ఆదివారాలలో ఫోన్ ద్వారా అన్ని వ్యాధులకు వైద్యుల సలహాలు ,వైద్యము పొందవచ్చును అని శ్రీ సత్య సాయి సేవ సమితి ,కామారెడ్డి కేంద్రం నిర్వాహకులు తెలిపారు .
శని , ఆదివారాలలో ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు.. 080-4717 9797 నంబర్కు ఫోన్ చేస్తే 24 మంది వైద్యులు అదుబాటులో ఉంటారని ,ప్రజలు వినియోగించుకోవాలని కోరారు..
No comments:
Post a Comment