IPL మ్యాచ్ లు చూసేందుకు కర్ణాటక MLA లకు 3 టికెట్ల ఉచితంగా ఇచ్చే లా ఒప్పందం కుదిరింది. డిప్యూటీ సీఎం డీకే శివ కుమార్ తో కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్, RCB, డీఎన్ఏ ఈవెంట్ మేనేజ్ మెంట్ ప్రతినిథులు సోమవారం భేటీ అయ్యారు.సుదీర్ఘంగా జరిగిన చర్చల తర్వాత ఒక్కో MLA ku IPL మ్యాచులకు 3 టికెట్లు, ఇంటర్నేషనల్ మ్యాచులకు 2 టికెట్లను ఇవ్వాలని నిర్ణయించారు.తాము వీఐపీ లము అనీ, క్యూ లో నిలబడి ఐపిఎల్ టికెట్టు లు కొనుగోలు చేయలేమని శాసన సభలో MLA లు గత వారం ప్రస్తావించడంతో ఈ విధంగా ఉచిత టికెట్ల ఒప్పందం కుదిరింది.
Subscribe to:
Post Comments (Atom)
ఉచిత ఆర్చరీ శిక్షణ @9848919480
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నాగారం ప్రాంతంలో గల రాజారాం స్టేడియం లో రేపటి నుండి ఖేలో ఇండియా ఉచిత విలువిద్య శిక్షణా శిబిరం ప్రారంభం కానున్...
-
ఫర్నిచర్ తయారీలో ఉచిత శిక్షణ మరియు ఉపాధి కల్పన జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఆధ్వర్యంలో ఫర్నిచర్ తయారీలో ఉచిత శిక్షణ మరియు ఉపాధి కల్పించన...
-
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నాగారం ప్రాంతంలో గల రాజారాం స్టేడియం లో రేపటి నుండి ఖేలో ఇండియా ఉచిత విలువిద్య శిక్షణా శిబిరం ప్రారంభం కానున్...
-
డిచ్పల్లి SBI ఉచిత గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా కేంద్రం .. 08461-295428 ఈ నెల ఆఖరు వరకు దరఖాస్తుల స్వీకరణ.. ఏప్రిల్ 1 నుంచి స్వయం ఉపాధి కోర...
No comments:
Post a Comment