భారత దేశ కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ సంయుక్త ఆధ్వర్యంలో గిరిజన యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇవ్వనున్నట్లు ట్రైకార్ ఎండి సంతోష్ ఒక ప్రకటనలో తెలిపారు.
కేరళలోని కొచ్చిలో మే నెలలో శిక్షణ ప్రారంభం అవుతుంది అని వెల్లడించారు. రాష్ట్రం యువతకు 25 సీట్లు కేటాయించారని తెలిపారు. శిక్షణ తర్వాత సర్టిఫికెట్ తో పాటు ప్లేస్ మెంట్ కల్పిస్తారని వెల్లడించారు.
ఈనెల 10వ తేదీ లోగా దరఖాస్తుల సమర్పించాలని కోరారు. వివరాలకు Https://dsapponline.com/sds/form/register.php వెబ్సైట్ సందర్శించాలని సూచించారు
No comments:
Post a Comment