తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో ఉచిత అంబలి పంపిణీ కేంద్రం కలెక్టర్ చేతుల మీదుగా ప్రారంభించారు. వేసవి కాలం దృష్టిలో పెట్టుకుని ఉచిత తాగు నీటి తో పాటు అంబలి పంపిణీ కేంద్రం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.కార్యాలయ ఉద్యోగుల ఆరోగ్యం కోసం, వివిధ పనుల నిమిత్తం కలెక్టరేట్ కు వచ్చే ప్రజలకు ఉపశమనంగా ఉంటుందని తెలిపారు. టీఎన్జీవో సంఘం చేస్తున్న ఈ సేవా కార్యక్రమాన్ని పలువురు అభినందించారు..
Subscribe to:
Post Comments (Atom)
మైనారిటీలకు సివిల్స్ ఉచిత శిక్షణ
సివిల్స్ పరీక్షకు సన్నద్ధమయ్యే మైనారిటీ అభ్యర్థులకు ఎమ్మెస్ అకాడమీ హైదరాబాద్ వారు ఉచిత శిక్షణ అందించనున్నట్లు మైనారిటీ సంఘం నాయకుడు యాకూబ్ ...
-
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నాగారం ప్రాంతంలో గల రాజారాం స్టేడియం లో రేపటి నుండి ఖేలో ఇండియా ఉచిత విలువిద్య శిక్షణా శిబిరం ప్రారంభం కానున్...
-
కామారెడ్డి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. మే 2, 3, 4 తేదీలలో శనివారం ఆదివారం సోమవారం రోజున కామారెడ్డి నిజాంసాగర్ చౌరస్తాలో కల ...
-
చిన్న చిన్న ఒళ్ళు నొప్పుల నుండి కీళ్ల సమస్యలు, దీర్ఘ కాలం బాధించే పక్షవాతం వంటి అనారోగ్యాలతో బాధ పడే వారికి , పెద్ద పెద్ద ఆపరేషన్ ల తర్వా...
No comments:
Post a Comment